Surprise Me!

MP Subramanian swamy in Tirupati : పత్రికపై పరువునష్టం దావా కేసు వాయిదా | ABP Desam

2022-07-01 600 Dailymotion

తిరుపతి కోర్టులో ఎంపీ సుబ్రమణ్య స్వామికి చుక్కెదురైంది.. ఓ పత్రికకు వ్యతిరేకంగా టిటిడి వేసిన 100 కోట్ల పరువు నష్ట దావా కేసులో వాదనలు వినిపించేందుకు సుబ్రమణ్య స్వామి ఇవాళ తిరుపతి కోర్టు హాజరు అయ్యారు.